మేలో తిరుమలలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇదిలావుంటే మే 1న సర్వఏకాదశి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం సమాప్తి., మే 4న నృసింహ జయంతి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, అనంతాళ్వార్ శాత్తుమొర., మే 5న పౌర్ణమి గరుడ సేవ, కూర్మ జయంతి., మే 6న అన్నమాచార్య జయంతి. మే 7న పరాశరభట్టర్ వర్ష తిరునక్షత్రం. మే 14న హనుమాన్ జయంతి. మే 24న నమ్మాళ్వార్ ఉత్సవారంభం. మే 28న శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం. మే 30న శ్రీ వరదరాజస్వామి జయంతి నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa