కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసాను పఠిస్తామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రకటించాయి. ఈనెల 10న కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా తాము హనుమాన్ చాలీసాను పఠించాలని నిర్ణయించామని, కాంగ్రెస్ నేతలకు సద్బుద్ధి ఇవ్వాలని కోరుతూ పఠిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa