దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 11 వ తేదీన రాబోవుచున్న సందర్భంగా మంగళవారం పియంపాలెం లో ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు పనులు ను బాధ్యత తో పరిశీలిస్తున్న మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఆయనతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి నియోజకవర్గం నాయకులు పాల్గోవడం జరిగింది. అనంతరం అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నాయకులు తో సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికై పలు సూచనలు అందించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa