ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నువ్వు సూపరన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 05:51 PM

ఈనెల 28న ప్రారంభమైన పార్లమెంట్‌ భవనం లోపలికి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన చింతపల్లి సూర్యనారాయణ తొలి అడుగు వేసి జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. నాగులాపల్లి చెందిన చింతపల్లి మంగిరెడ్డికి కుమారుడైన సూర్యనారాయణ చెన్త్నె ఐఐటీలో ఉన్నత విద్య అభ్యసించారు. పార్లమెంట్‌ భవన రూపకల్పనలో భాగస్వామిగా పనిచేశారు. ఈ భవనం ఆధునికీకరణ పనుల్లో ఓ సంస్థకు ప్రా జెక్టు మేనేజర్‌గా పనిచేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవన నిర్మాణంలో పనిచేసి తొలిసారి అడుగుపెట్టడం జిల్లాకే గర్వకారణమని నాగులాపల్లి గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa