ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాగంలో పాల్గొన్న జనసేనాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 03:36 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రజల కోసం యాగం మొదలు పెట్టారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఏపీలో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ తరుణంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో యాగం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న తూ.గో జిల్లా ప్రత్తిపాడు నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa