కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుని దర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు స్వామివారిని 87, 407 మంది భక్తులు దర్శించుకున్నారు. 31, 713 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 4. 47 కోట్ల ఆదాయం వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa