అమరావతి : రూల్ ప్రకారం మాత్రమే సభ్యులకు మాట్లాడే సమయం కేటాయిస్తామని సభావ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై డిబేట్ ఎంత సేపు జరుగుతుందన్న దాన్ని బట్టి సభ్యులకు ప్రపోర్షనేట్ గా కేటాయిస్తామని యనమల పేర్కొన్నారు. సభలో ఉన్నది ఏకైక విపక్షం కనుక ఆ పక్షం నుంచి ఒకరు మాట్లాడుతారో…ఇద్దరు మాట్లాడుతారో వారిష్టమని యనమల పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa