సామాన్యుడి సమస్య పరిష్కారానికి అండగా నిలిచిన జగనన్న సురక్ష కార్యక్రమం అద్భుతమైన ఫలితాలు సాధించిందని ఎంపిపి శారదశ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కారంపూడి సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకం పేదప్రజలకు రక్షణ కవచం లాంటిదని పథకం వలన ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయని అయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa