ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భయపడేదే లేదు, మళ్ళి జెండా ఎగరవేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 03:06 PM

2024 ఎన్నికల్లో అమలాపురంలోనే కాదు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గలలో వైయ‌స్ఆర్‌ సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి రమేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి వైయ‌స్ఆర్‌ సీపీ పార్టీ సత్తా చాటి.. సీఎం వైయ‌స్‌ జగన్ ను సీఎం చేసుకుంటామని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. కొందరు చేస్తున్న విష ప్రచారం వల్ల తాము భయపడే ప్రసక్తి లేదని జోగి ర‌మేష్‌ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa