ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం మంచి వ్యక్తి అని రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని, ఆయన అవినీతి మరకలేని వ్యక్తి అని, తనలాగే ఒక మాయగాడి వలలో పడ్డారని ఎంపీ రఘురమకృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అజయ్ కల్లం మొదట సీబీఐకు స్టేట్మెంట్ ఇచ్చారని, ఆ రోజు ఉదయం 6.30 గంటలని వైసీపీ వాళ్ళు కొత్త టైం తీసుకొచ్చారన్నారు. సుప్రీంకోర్టులో సీబీఐ అధికారులు ఇచ్చే ఆధారాల్లో మార్పు ఉండదని, ఆ డైరీ వేరు ఈ డైరీ వేరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వచ్చిన ఫలితం ఉండదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa