ఖాజీపేట మేజర్ పంచాయతీలోని పేరారెడ్డి కొట్టాలు, నందిపాడు కాలనీ , నందిపాడు గ్రామాల్లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం లో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యల అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa