తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని పరిశీలించారు. సెప్టెంబరు 18న సీఎం జగన్ చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుంచి సేకరిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa