స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 64,948 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 19,310 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : రిలయన్స్ (0.75%), మారుతి (0.71%), నెస్లే ఇండియా (0.67%), యాక్సిస్ బ్యాంక్ (0.67%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.53%).
టాప్ లూజర్స్ : టీసీఎస్ (-2.14%), టెక్ మహీంద్రా (-1.80%), ఇన్ఫోసిస్ (-1.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.50%), సన్ ఫార్మా (-1.35%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa