పుత్తూరు పట్టణంలోని శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 18న ధ్వజరోహణము, 19న పులి వాహనము, 21న శేష, 22న అశ్వ, 23న గజ, 24న హంస, సింహ వాహన సేవలు 25న వరలక్ష్మీ వ్రతం రోజున అర్జున తపస్మాను అలుగు ఉత్సవము, 26న రథోత్సవము 27న అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నారు. 28వ తేదీ ధ్వజ అవరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa