మడకశిర పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద మంగళవారం శ్రీరామ్ రెడ్డి కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులు హాజరయ్యారు ఈ ఆయన మాట్లాడుతూశ్రీరామ రెడ్డి పంప్ హౌస్ లో పనిచేస్తున్న శ్రీరామ్ రెడ్డి కార్మికులకు గత 5నెలలుగా వేతనాలు ఇవ్వాలన్నారు. 14 నెలల పిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇప్పటికైనా 5నెలల జీతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa