ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గరికపాడు చెక్‌పోస్టు వద్ద పవన్ కళ్యాణ్‌ను అడ్డుకున్నా పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 10:58 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విజయవాడకు రోడ్డు మార్గాన బయలుదేరారు. విజయవాడ వెళ్తున్న పవన్ కళ్యాణ్‌ను గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జన సైనికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు, జనసైనికుల మధ్య వాగ్వాదం నెలకొంది.అందుకే పాదయాత్ర చేసి మంగళగిరికి వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. అనుమంచిపల్లిలో అడ్డుకోవడంతో పవన్ కల్యాణ్ వాహనం దిగి పాదయాత్ర ప్రారంభించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa