ఖలిస్థాన్ వివాదంతో భారత్-కెనడా దేశాల మధ్య అక్టోబర్ లో జరగాల్సిన వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. కెనడాలో నెలకొన్నరాజకీయ సమస్యలు పరిష్కారం అయ్యేంతే వరకు ఇది కొనసాగుతుందని ఓ భారత సీనియర్ అధికారి తాజాగా వెల్లడించారు. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.మరోవైపు చర్చలను వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి కూడా ఒక ప్రకటన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa