శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో నకలి నోట్లు వెలుగు చూడడం కలకలం రేపుతుంది. వ్యాపార సమయాలు మంచం దుకాణాలు పెట్రోల్ బంకులో జనం రద్దీగా ఉన్నసమయంలో అదనుచూసుకొని ఆనోట్లు చలమని చేస్తున్నారని బుధవారం వ్యాపారాలు పేర్కొన్నారు. ఆది, మంగళ వారాల్లో పట్టణంలోని దుకాణాల్లో రద్దిగా ఉన్నప్పుడు గుర్తుతెలియ వ్యక్తులు మూడు 500రూపాయలు నకలినోట్లు ఇచ్చి మాంసం కొనుగోలు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa