పెనుకొండ పట్టణంలోని కొత్తపేట, కమాన్ వీధి, దర్గా రోడ్డులో శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జి బి. కె. పార్థసారథి బాబు తోనేను కరపత్రాలను శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవీపీ నాయుడు, రొద్దం నరసింహులు, కేశవయ్య, కొల్లకుంట ఆంజనప్ప, శ్రీనివాసులు, గోపాల్, రవి, రఘువీర చౌదరి, తెలుగు మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa