ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన విద్యుత్ ఉపకేంద్రముకు శంకుస్థాపన చేసిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 03:37 PM

కళ్యాణదుర్గం మండల పరిధిలోని ఈస్ట్ కోడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కె. వి. విద్యుత్ ఉపకేంద్రముకు శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ శంకుస్ధాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ విద్యుత్ సమస్య లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి జగనన్న కృషి చేస్తున్నారన్నారు. విద్యుత్ కోతలు లేకుండా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa