ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు ఇళ్లను అందజేసిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 03:14 PM

నేడు కాకినాడ జిల్లా, సామర్లకోటలో జగనన్న ఇళ్ల కాలనీని సీఎం జగన్ ప్రారంభించి పేదలకు ఇళ్లను అందజేశారు. అంతకు ముందు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. జగనన్న ఇళ్ల కాలనీ ప్రారంభం అనంతరం కాలనీని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa