ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాసవి మాతను దర్శించుకొన్న ఇరగంరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 03:14 PM

మైదుకూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి దశరా నవరాత్రి ఉత్సవాళ్ళల్లో భాగంగా ఆదివారం మహిషాసుర మర్ధిని అలంకారంలో అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ ప్రధాన సలహాదారుడు తిరుపాల్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో ఆలయ మర్యాదల తో పూర్ణకుంభ స్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు. యలవలి హరికిషన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa