లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు భారతదేశంలోని ఆయా నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్స్టార్స్, గుజరాత్ జెయింట్స్, బిల్వారా కింగ్స్ పోటీపడుతున్నాయి.
లెజెండ్స్ లీగ్ మ్యాచ్లు డెహ్రాడూన్, రాంచీ, జమ్మూ, విశాఖపట్నం, సూరత్లలో ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్నాయి. ఇందులో అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెమ్స్, సదరన్ సూపర్ స్టార్స్, బిల్వారా కింగ్స్ పోటీ పడుతున్నాయి. అయితే రెండో సీజన్ ప్రమోషన్లో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎల్ఎల్సి ట్రోఫీ టూర్ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa