ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 05:44 PM

‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్‌ మారుతీనగర్‌ 29వ సచివాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడనలో ర్యాలీని మంత్రి జోగి రమేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఎమ్మెల్సీ భరత్‌ ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa