రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన వి.పవన్ కుమార్ అనే విద్యార్థి ఎంపికైనట్లు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్నాథ్ తెలిపారు.గురువారం ఆయన మాట్లాడుతూ,పవన్ కుమార్ ముందు నుంచీ క్రీడల పట్ల ఆసక్తి కనబరిచే వాడని, ఇటీవల స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్లో మంచి ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa