టిటిడి ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి)కు సమకూరిన విరాళాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3,615 ఆలయాల నిర్మాణంతోపాటు పలు గుడుల జీర్ణోద్ధరణ చేపట్టినట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
వాటి నిర్మాణ పురోగతిపై తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గురువారం ఆయన సమీక్షించారు. ఇప్పటివరకు 1,500 ఆలయాల నిర్మాణం పూర్తికాగా, మిగిలినవి మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa