వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్ యాత్ర లో భాగంగా ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ...మన అందరి దేవుడు ..ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకు దేవుడు జగన్మోహన్రెడ్డి. నీతిలేని వ్యక్తులే జగనన్న మీద అవాకులు, చెవాకులు మాట్లాడుతారు. జగనన్న అడుగుజాడల్లో మనమంతా నడవాలి. రేపు జరగబోయే ఎన్నికల యుద్ధం పేదవారికి..పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం. పేదలు గెలవడమంటే జగనన్న గెలవడం.జగనన్న పాలనంటే పేదలకు మంచి జరగడం. బడుగు,బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నిండటం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa