ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం వైసీపీని వీడి 20 కుటుంబాలు టిడిపిలో చేరాయి. బేస్తవారిపేట మండలం చెట్టిచెర్ల గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని టిడిపి 2024 లో అధికారంలోకి వస్తుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa