ఇండియాకు సంబంధించిన అండమాన్ దీవుల్లో నార్త్ సెంటినెల్ ఐలాండ్ ఒకటి. ఇక్కడికి ప్రజలు వెళ్లడానికి నిషిద్ధం కలిగిన ప్రదేశం. ఎందుకంటే ఈ దీవికి సంబంధించిన గిరిజన తెగవారు బయట ప్రపంచ వ్యక్తులతో కలవటానికి, సంబంధం పెంచుకోవడానికి ఇష్టపడరు.
ఈ గిరిజన తెగ ప్రజలు 50 నుండి 200 వరకు జనాభా ఉండవచ్చు. ఒకవేళ దీవిలోకి ప్రవేశించడానికి వెళ్లిన వారిపై ఈ తెగ దాడి చేసి, చంపడం కూడా జరుగుతుంది. తమను ఇలాగే ప్రశాంతంగా వదిలేయాలని ఈ తెగ వారు కోరిన అభ్యర్ధనను భారత ప్రభుత్వం అంగీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa