అత్యధిక జనసాంద్రత పారిశ్రామిక ప్రాంతం కావడంతో రానున్న ఎన్నికలకు ఎవరికి వారే పోటీలకు సిద్ధమై కార్యకర్తలను ప్రసన్నం చేసుకుంటూ. పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్నారు. తాజాగా వైసీపీ నుంచి ఉరుకూటి రామచంద్రరావు (చందు)ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది.
మరి పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన టికెట్ ను ఎవరికి కేటాయించెను. టికెట్ ఆశించి బంగపడ్డ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న ఉక్కు ఉద్యోగులను కలిశారు. మరి త్రిముఖ పోటీలో టికెట్ ఎవరికి దక్కేను ఎవరు గెలిచేను??
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa