ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న నియంత పాలన పోయి త్వరలోనే జనం పాలన రావాలని రాజంపేట నియోజకవర్గ జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. నందలూరు మండలం ఎర్ర చెరువుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఈడిగపల్లిలో శుక్రవారం జరిగిన జనంలో జనసేన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను వివరిస్తూ కరపత్రాలను అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa