ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట తప్పిన, మడమ తిప్పిన జగన్ మొహన్ రెడ్డి: సవితమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2024, 06:57 PM

రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలతో, విద్యావంతులకు ఉద్యోగాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ చివరి బడ్జెట్ వచ్చినా కనీస సాగునీటి ప్రాజెక్ట్ ల మైంటెనెన్సు అమలుకు నోచుకోని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa