అనకాపల్లి పట్టణంలో సుంకరమెట్ట వద్ద వెలసిన శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో ఈనెల 16న రథసప్తమి వేడుకలు ఘనంగా జరపనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కే యం నాయుడు తెలియజేశారు. ఆదివారం ఆయన ఆలయo లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు.
దర్శనానికి విచ్చేసే భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు, ఆలయం చుట్టు తుప్పలు తొలగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొడ్డేడ శివ, డాక్టర్ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa