దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 71,208 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకొని 21,635 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa