సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ప్రశాంతి నిలయంలో పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. మంగళవరం సాయంత్రం పుట్టపర్తి అర్బన్ సి. ఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్ పోలీస్ సిబ్బందితో కలిసి ప్రశాంతి నిలయంలోని సూపర్ బజార్, క్యాంటీన్, మందిరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa