ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం ఎంపీ సీటు ఐవీఆర్ఎస్ సర్వేలో కలిశెట్టి పేరు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 01:15 PM

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం టీడీపీ మంగళవారం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో టీడీపీ మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీతా అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్, మీసాల గీతా విజయనగరం అసెంబ్లీ టికెట్ ఆశించి బంగపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa