వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో కండువా కప్పి పార్టీలోకి రావాల్సిందిగా రఘురామను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతోనే మళ్లీ ప్రజల ముందుకు వచ్చానన్నారు. చంద్రబాబు, ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. జూన్ 4న కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa