కంభంలో 250 మైనార్టీ కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో మైనార్టీ కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి మాగుంట రాఘవరెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa