శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గోరంట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైసిపి కుటుంబాలు శనివారం పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్బంగా రెడ్డిచెరువుపల్లి, కాలేకుంటపల్లి, తమ్మినాయనపల్లి గ్రామాల నుండి 20కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీలోకి చేరిన వారికి సవితమ్మ కండువా కప్పి ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa