ట్రెండింగ్
Epaper    English    தமிழ்

500 మందిపై బైండవర్ కేసులు నమోదు - సీఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 16, 2024, 08:04 PM

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజకీయ పార్టీలకు చెందిన 500 మందిపై బైండవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ రాములు నాయక్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మండలంలోని వాదంపల్లిలో జరిగిన ఘటనలో ముగ్గురు బైండవర్ కేసులో ఉన్నారన్నారు. ఒక్కొక్కరు లక్ష రూపాయల చెప్పున ప్రభుత్వానికి జరిమానా చెల్లించాలన్నారు. శాంతి భద్రతలకు అగయితం కలిగిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa