తెలుగు ప్రజల అభిమాన ధనుడు మండలి బుద్ధప్రసాద్ అని గజల్ మ్యాస్ట్రో గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలో జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ 68వ జన్మదిన మహోత్సవం కృష్ణాజిల్లా రచయితల సంఘం, దివిసీమ సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రచన విశ్వనాథ సాహిత్య అకాడెమీ ప్రచురణ వ్యాసరమణీయం కృతిసమర్పణ మహోత్సవం నిర్వహించి, కృతిని మండలి బుద్ధప్రసాద్ కు అంకితం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa