ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుందుర్పిలో 174మందిపై బైండోవర్ కేసులు: ఎస్ఐ వెంకటస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 06:57 PM

కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాటికి మొత్తం 174మందిపై బైండోవర్ కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇందులో వైసీపీకి చెందిన కార్యకర్తలు 87 మంది, టీడీపీకి చెందిన కార్యకర్తలు 87 మంది ఉన్నారన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 174మందిపై బైండోవర్ కేసు నమోదు చేశామన్నారు. రెండు రోజుల్లో మరింత మందిని బైండోవర్ చేయిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa