రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజుకు 32,508 ఓట్లు లభించాయి.గతం కంటే కాస్త మెరుగయ్యాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు ఓట్లు పడ్డాయి. అనపర్తిలో 1976, రాజానగ రంలో 3007,రాజమండ్రి సిటీ లో 5936, రాజమండ్రి రూర ల్లో 6719, కొవ్వూరులో 4,798,నిడదవోలులో 3717, గోపాలపురంలో 5288 ఓట్లు లభిం చాయి.జిల్లాలో మూడో స్థానం దక్కించుకున్నారు. గిడుగు రుద్ర రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీని ప్రజలు బాగా ఆద రిస్తారని, ఇప్పటికే తమకు అండగా ఉన్న ఓటర్లందరికీ కృత జ్ఞతలు తెలి పారు.గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజల ఆంక్షాంక్షల మేరకు అందరూ పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను గురువారం కలిసి ఇక్కడ పరిస్థితి వివరించానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa