చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్లో తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎన్నికలు ముగిశాక ఆ వెంటనే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa