ఉపాధిహామీ పథకానికి వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని జనసేనపార్టీ ఉరవకొండ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2019 ఎన్నికల సమయంలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయం రంగంతో అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారని.ఈరోజు ఆ హామీపై ఉప ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకం చేయడం ఆయన నిబద్దతకు నిదర్శనమని అయినా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa