పంజాబ్లోని పఠాన్ కోట్లో ఉన్న భారత వాయుసేన కీలక స్థావరంపై 2016 జనవరిలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అప్పట్లో కూడా వారు తొలుత వీధుల్లో తిరుగుతూ వాహనాలను హైజాక్ చేసి ఎయిర్ఫోర్స్ బేస్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడే భారీగా పెరిగిన గడ్డిలో దాగారు. తెల్లవారుజామున సిబ్బంది క్వార్టర్స్లోకి ప్రవేశించి దాడి చేసి పలువురి ప్రాణాలను బలిగొన్నారు. నేడు ఇవే పరిస్థితులు తలెత్తడంతో హైఅలర్ట్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa