ప్రజల సొమ్ము మింగేసిన అక్రమార్కులను వదలబోమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మీ కోసం – మీ చింతమ నేని కార్యక్రమంలో భాగంగా కె.కన్నాపురం, తాళ్ళగోకరం, కొప్పులవారిగూడెం గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నా రు. ఐదేళ్ల వైసీపీ పాలన చీకటి రోజులను తలపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రజలకు అంతా సంక్షేమమే అందుతుందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాలను అందిస్తామని ప్రభాకర్ వివరించారు. కె.కన్నాపురం, తాళ్ళగోకవరం సర్పంచ్లు ఈడ్పుగంటి రమేష్బాబు, నెక్కల పూడి రాజారత్నం, నెక్కలపూడి రామచంద్రరావు, బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ, మాదు రవికుమార్, కొనకళ్ళ శివమణి, ఈడ్పుగంటి అనిల్, నాగరాజు, నెక్కలపూడి సురేష్బాబు, ఆలూరి హరికృష్ణ, ముసునూరి ప్రసాద్, రమేష్, ఉండవల్లి వెంకటరావు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa