పచ్చదనంతో ప్రకృతి పరవశించి వర్షాలు కురుస్తాయని ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. శుక్రవారం వన మహోత్సవం సందర్భంగా ఓబులవారి పల్లి మండలం ముక్కావారి పల్లి పంచాయతీ సంజీవ పురం గ్రామం గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న భౌగోళిక వెచ్చదనం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa