రాష్ట్రం నేడు అప్పుల ఊబిలోకి వెళ్ళడానికి ముఖ్యకారకుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి విమర్శించారు. నరసన్నపేట మండలం కిళ్లాంలో శనివారం ఆయన మాట్లాడుతూ గడిచిన కాలంలో 2019 వరకు రాష్ట్ర కేవలం మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులో ఉండేదని, నేను చూస్తే సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని జగన్ పై ధ్వజమెత్తారు. ఆయన పాలన పట్ల విరుచుకుపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa