పెట్రోల్ ప్యాకెట్లతో దాడి కేసులో 9 మంది వైసీపీ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. 2022 డిసెంబర్ 25న గుడివాడలో రావి టెక్స్టైల్స్పై జరిగిన దాడి కేసుకు సంబంధించి.
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడు కాశీ పరారీలో ఉండగా.. అతడి కోసం ప్రత్యేక బృందంతో గాలింపు ప్రారంభించారు. 9 మంది వైసీపీ నేతలను బుధవారం పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa